స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్నది.
Suryakumar Yadav:సూర్య క్యాచింగ్ స్టయిల్ అందర్నీ స్టన్ చేసింది. కివీస్తో జరిగిన మ్యాచ్లో రెండు కళ్లు చెదిరే క్యాచ్లు పట్టేశాడు. స్లిప్స్లో పైకి జంప్ చేసి తన క్యాచింగ్ ట్యాలెంట్తో ఆకట్టుకున్నాడు.
మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1తో సిరీస్ కైవసం. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్మన్ గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్(2) పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో సూర్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో ఫిలిప్స్ ఔటయ్యాడు. అంతకు ముందు ఓవర్లో అ
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచ
మొదటి టీ20లో పిచ్ అనూహ్యంగా స్పిన్నర్లకు అనుకూలించడంతో తాము ఆశ్చర్యపోయామని న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రాస్వెల్ అన్నాడు. ఈ మ్యాచ్లో కివీస్ స్పిన్నర్లు ఐదు వికెట్లు పడగొట్టి భారత్న�
స్ కెప్టెన్ సూర్య (39), కెప్టెన్ పాండ్యా (20) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్కు 59 రన్స్ చేశారు. పది ఓవర్లకు భారత్ 74 రన్స్ చేసింది.
వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లా