ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�
భారత్ 198/8 ఇంగ్లండ్తో తొలి టీ20 మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఎంపికైన అనంతరం రోహిత్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. మరోవైపు పూర్తి స్థాయి సారథిగా బట్లర్కు కూడా ఇదే మొదటి మ్యాచ్. సౌతాంప్టన్: మూడు మ్యాచ్ల సిరీస్లో
ముంబై: యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను నాలుగో టెస్టులో ఆడించాలని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంల
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోమవారం శ్రీలంక టూర్ కోసం వెళ్లింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఇండియా, శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల్లో తల�
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మంగళవారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్పై ముంబై ఇండియన్స్ను గెలిపించిన తర్వాత ఆ టీమ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మరో పరీక్ష ఎదుర్కొన్నాడు. అది ముంబై