మూడో టీ20కి ముందు టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 'నా కెరీర్ ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వచ్చాను' అని సూర్యకుమార్ అన్నాడు. మూడేళ్ల క్రితం అహ్మదాబాద్ స్టేడియంలో సూర్య టీ20ల్లో ఆరంగ్ర
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.