రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, విశ్లేషణ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని చెప్పారు.
హైదరాబాద్తోపాటు పట్టణ ప్రాం తాల్లో కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
ఓ సర్వేయర్ భూమిని సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో శన�
Gyanvapi Survey | కాశీ జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక సంబంధించిన కాపీ ఇవ్వాలని కేసులో రెండు (హిందు-ముస్లిం) పార్టీలు గురువారం కోర్టులో ద�
BRS Majority | చ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజా సర్వేలో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకుగాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఇండియా టీవీ �
జాతీయ స్థాయిలో అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీలో బుధవారం నిర్వహించే సర్వే రిపోర్ట్ విడుదల కార్యక్రమానికి హాజరుకావాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశ�
సొంతంగా చేపట్టిన సర్వే ఫలితాలను మంగళవారం మీడియాకు రఘురామ కృష్ణంరాజు రివీల్ చేశారు. ఎన్నికలపై యాప్ సాయంతో సర్వే నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. రాష్ట్రంలో ప్రజానీకం టీడీపీ వైపు చూస్తున్నదని..
వెల్దుర్తి, నవంబర్ 22: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై జరుగుతున్న సర్వేను మెదక్ కలెక్టర్ �
Ding Global Prepaid Index survey: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు ఆ మహమ్మారి బారి నుంచి విముక్తి పొందినా.. ఇంకొన్ని దేశాలు ఇప్పటికీ అల్లాడుతున్నాయి. అయితే,