బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విచారణకు నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమ
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలూ భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
DK Shivkumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటి
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. కమిషన్కు విచారణ ధర్మాసనాలు ఏర్పాటు చేసే అధికారాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించే అధికారమూ ఉందని జస్టిస్
నిందితునికి మంజూరైన బెయిలును యాంత్రికంగా నిలిపివేయవద్దని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు చెప్పింది. అత్యంత అరుదైన కేసుల్లో మినహా, ఎటువంటి కారణం లేకుండా బెయిలును నిలిపివేయరాదని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు ఆ రాష్ట్ర గవర్నర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ తొక్కిపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన�
D Raja : ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పందించారు.
Shambhu Border | దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు హైవేను తెరువాలని, ట్రాఫిక్ను అన�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.