ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించే ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక చట్టం - 2023ను కేంద్రంసమర్థించుకొన్నది. పిటిషనర్లు కావాలనే వివాదం �
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. 19 నెలల నుంచి జైలులో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈమేరకు సుప్రీం కోర్టు బుధ�
Freebies | ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఉచిత వాగ్దానాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మన�
Supreme Court | ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీలాండరింగ్ కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడి భార్య అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయించేందుకు వీలుగా నాలుగు వారాల �
ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్సభ ఎన
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్సీపీ గుర్తు అయిన గడియారాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకునేందుకు అనుమతించింది. అయితే గడియారం గుర్తు అం
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏ�
Supreme Court | రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఆయన వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్’ (NCP-Sharad Chandra Pawar) పేరుతో, ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తుపై లోక్సభ
Baba Ramdev: బాబా రాందేవ్కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు యాడ్స్ ఇస్తున్నట్లు పతంజలి ఆయుర్వేదపై గతంలో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.