కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన చేస్తారని, ఇందు కోసం జైల్లో కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకొంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘
ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు లేకుండా మనుగడ సాగించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల బాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Supreme Court | ఒరేవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఆయన కఠిన షరతులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ నాటి వంతెన కూలిన ఘటనలో 135 మంది ప్రాణ
మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే.. దానిపై సత్వరమే నిర్ణయ
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ఉపసంహరించుకున్నారు (Withdraws Petition).
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్�
పీఐబీ ఫ్యాక్ట్చెక్ యూనిట్ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ
క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్ముడిని తిరిగి నియమించకపోవడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్�
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయకుండా నివారించాలని సుప్రీంకోర్టులో ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎదురుదెబ్బ తగిలింది.
Supreme Court | ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ (సవరణ) చట్టం కింద ఫ్యాక్ట్ చెక�
Electoral Bonds | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్లతో సహా ఈసీ�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది.