మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్�
పెనుబల్లి: కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నసంఘటన గురువారం మండలపరిధిలోని గంగదేవిపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దంతాలపల్లి నాగార్జున (35) కుటుంబకలహాలత�
బడంగ్పేట, అక్టోబర్ 12: వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేయించుకున్న బీజేపీ నాయకులు డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొంటూ ఓ కాంట్రాక్టర్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ �
బంజారాహిల్స్ : భార్యతో గొడవపడి సినీకార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచిలీపట్నంకు చెందిన తారకేశ్వర్రావు (42) సినీపరిశ్రమలో కాస్టూమ్స్ విభాగంలో పన�
తల్లి క్షోభను చూడలేక.. తనువు చాలించిన కొడుకు సూర్యాపేట జిల్లాలో విషాదం నడిగూడెం, అక్టోబర్ 9: ‘నా చావుతోనైనా మందు మానాలి’ అని తండ్రిని వేడుకుంటూ ఓ కొడుకు తనువు చాలించాడు. మద్యానికి బానిసైన తండ్రి కారణంగా త�
ఖమ్మం: పురుగులుమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలోని వైఎస్ఆర్నగర్లో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ నగర్కు చెందిన గంగుల శ్రావణ్ సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం గుంపుల గ్రామాని�
చార్మినార్, అక్టోబర్ 2 : అప్పటికే ఇద్దరు కూతుళ్లు పుట్టారు.. మళ్లీ గర్భం దాల్చగా.. ఆడపిల్ల పుడుతుందని భార్యను అత్తగారింటికి పంపించిన భర్త..ఆపై నిత్యం ఫోన్లు చేసి..వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆమె బలవన్మరణాన�
బంజారాహిల్స్, సెప్టెంబర్ 29 : ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్నగర
బంజారాహిల్స్ : ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు పెళ్ళి పేరుతో చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్లోని జ్ఞాన�
కాచిగూడ : భార్య,భర్తలు గొడవపడి భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం తలబ్కట్టాలోని అ�