చర్లపల్లిలో మూడు నెలల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి, అమె పిల్లల కేసు కొత్త మలుపు తిరిగింది. తన భార్యా పిల్లల ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి, అతని
Minister Laljit Singh: మాజీ రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పంజాబ్ వేర్హౌజింగ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్దీప్ సింగ్ రాంధ్వా ఆత్మహత్య కేసులో ఆ అరెస�
అంబర్పేటలోని ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహ త్యకు కారకులైన నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీసీపీ రక్షిత కే.మూర్తి వెల్లడించారు. ఫిబ్రవరి 24న అంబర్పేటలో నివాసమ�
Hyderabad | చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసముండే విజయారెడ్డి, ఆమె కొడుకు విశాల్రెడ్డి, కూతురు చేతనరెడ్డితో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన
Pan Masala: పాన్మసాలా ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా సూసైడ్ చేసుకున్నది. ఆ ఘటనలో పాన్మసాలా ఓనర్ భార్య, కొడుకుపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 108, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోద�
Haryana DGP: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడ
హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్ పోలీస్ చీఫ్ సాగర్ ప్రీత్ హుడా శుక్రవారం ప్రకటించారు. ఈ సిట్కు ఐజీ పుష�
మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ ను 5 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ చిక్కడపల్లి పోలీసులు మంగళవారం నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య నిఖిత, అత్త, బావమరిదిని కర్ణాటక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై సుభాశ్ తండ్రి పవన్ కుమార్ ఆదివారం స్పందించ
తెలంగాణ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని పేర్కొన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
Akhila suicide case | ప్రేమ పేరుతో మోసపోయి ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిమెట్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితు సాయి గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.