ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని అఖిల పక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ త�
Sugar Factory | స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే కర్మాగారం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని మల్లాపూర్ విమర
జిల్లాలోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రస్తుత సీఎం.. పీసీసీ చీఫ్ హ�
సెప్టెంబర్ 17 లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ ఏమైందని ఫ్యాక్టరీ కార్మికులు ప్రశ్నించారు. ఏకంగా సీఎం మాటకే దిక్కు లేకపోతే? ఎలా అని నిలదీశా రు. సోమవారం నిజామాబాద్ జిల�
మాట తప్పడం.. మడమ తిప్పడం కాంగ్రెస్ నైజంగా మారి పోయింది. ఓట్ల కోసం హామీలు గుప్పించడం, ఆ తర్వాత ఎగవేయడం హస్తం పార్టీకి పరిపాటిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికా�
చెరుకు నరికివేతకు కూలీలను పంపించకుండా కాలయాపన చేస్తున్న గాయత్రీ చక్కెర ఫ్యాక్టరీ యాజమా న్యం తీరుపై రైతులు భగ్గుమన్నారు. గురువా రం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గా యత్రీ చక్కెర ఫ్యాక్టరీ కార్యా
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల్లో చెరుకును నరికి, ఎడ్లబండ్లపై ఫ్యాక్టరీకి తరలించి ఉపాధిని పొం�
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.12.05 కోట్లు పెం డింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన
సోలాపూర్ వాసులు ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. విమాన సర్వీసులకు అడ్డుగా ఉన్న సిద్ధేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ చిమ్నీని అధికారులు ఎట్టకేలకు పడగొట్టారు. అక్రమంగా నిర్మించిన చిమ్నీని పడగొట్టాలంటూ తొమ్మి�
మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే వి�
జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) వద్ద ఉన్న ట్రైండెంట్ చక్కెర ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ జోరుగా సాగుతున్నది. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ శరత్ పరిశ్రమ యాజమాన్యం, సీడీసీ అధికారులతో సమావేశం నిర్వహించి �