కులకచర్ల : మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల గ్రామానికి చెందిన శివ�
నవాబుపేట : భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలోని చించల్పేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకల�
బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గొట్టిగఖుర్ధు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గొట్టిగఖుర్ధు గ్రామానికి చెంద�
నందిగామ : ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన ఎరగాని రమేశ్, భార్య �
గణపురం : గణపురం మండలంలోని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన ధరంసోత్ రూప్ సింగ్ (30) అప్పుల బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి �
చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసి�
గణపురం : ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేశ్
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
యాచారం : అక్రమంగా తమ భూమిని కొంతమంది పట్టా చేసుకున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని తులేఖుర్ధు గ్రామంలో శుక�
దోమ : కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు సేవించి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గురువారం ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అయినాపూర్ గ్రామానికి చెందిన సంగి�
రాయపర్తి : మండలంలోని పానీష్ తండా శివారులోని కొత్త తండాకు చెందిన విద్యార్థిని బానోతు అనూష (15) వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కొ�