అత్తాపూర్లో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. తాళ్లకుంట సమీపంలోని సెంట్రల్కస్టమ్స్ కార్యాలయం పక్కనే స్థలాన్ని రెవెన్యూ అధికారుల కేటాయించిన తర్వాత విద్యుత్ అధికా�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Transfarmers | డీడీలు కట్టిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందించకపోతే విద్యుత్ సబ్స్టేషన్లనుముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Telangana | రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ రికార్డుస్థాయిలో నమోదైంది. మొదటిసారిగా పీక్ డిమాండ్ 16,506 మెగావాట్లు దాటింది. ఫిబ్రవరి 25న ఉదయం 8:03 గంటల సమయంలో అత్యధిక డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదైందని అధికారులు
రాష్ట్రంలో మొత్తం 378 ఈహెచ్టీ(ఎక్స్ట్రా హైటెన్షన్) సబ్స్టేషన్లు ఉండగా, ఇందులో 56 సబ్స్టేషన్లపై ఓవర్లోడ్ పడుతున్నది. ఇందుకు కారణం వీటి పరిధిలో అత్యధిక విద్యుత్తు వినియోగమేనని అధికారులు గుర్తించారు.
పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ -1 ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్గా ఏ నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన ఈడీగా బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు నీటమునిగాయి.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో గత ప్రభుత్వం తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. విద్యుత్ సరఫరా విషయంలో కీలకంగా ఉన్న సబ్ స్టేషన్లను మానవ రహితం గా మార్చేందుకు ఉత�
రైతులు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామం, మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేటు వద్ద విద్యుత్ సబ్స్టేష�
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
: “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో నియోజకవర్గం ప్రజలు నానా అవస్తలు పడ్డా రు. లక్షలాది మంది నిరుపేదలు ఉపాధి నిమిత్తం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉద్యోగాలు చేసుకొని పొట్ట �
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఎండలు �
రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు డిస్కం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నగర శివారు సైబర్ సిటీ,