ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్వార్లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులా�
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం.
Ragging | ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ అ�
ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థులు మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. జనగామలోని ఆర్టీసీ చౌరస్తా, భూపాలపల్లిల�
త్రిపురలో విద్యార్థులపై హెచ్ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు.
సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు క్వారీ నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండకు చెందిన షేక్ అయాన్(15), షేక్ నవాజ్(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువు�
జిల్లాలోని భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరువకముందే పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందాడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వ�
Road accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. డివైడర్ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం(,students died) చెందారు.
Students Drown | సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటు చేసుకున్నది. శుక్రవారం సెలవుదినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని �
Crime news | కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
Road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు ఘటనాస్