ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (BCFS) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం హైదరాబాద్ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్�
రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా నే�
మంత్రివర్గ విస్తరణలో భాగంగా గిరిజన మహిళకు స్థానం కల్పించాలంటూ రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి, లంబాడ హక్కుల పోరాట సమితి గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ముట్టడికి వెళ్లకుండా స్థానిక గిరిజన న
హెచ్సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి నేతలు భగ్గుమంటున్నారు. వర్సిటీలోని 400 ఎకరాలను కార్పొరేట్కు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని.. భూముల పరిరక్షణ కోసం శాంతియు�
కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలని, కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ఎండగట్టాలని పార్టీ క్యాడర్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ�
ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన పోలీసులకు విద్యార్థులకు మధ్య బాహాబ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) యూత్, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వారిని ఇబ్రహ�
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ కలెక్టరే�
Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగా�
నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థ�
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతల ఉమట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట�