Road Accident | నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగులాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న జయశంకర్ భ�
విద్యార్థిపై జావ పడి గాయపడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను యాదాద్రి కలెక్టర్ గురువా రం సస్పెండ్ చేశారు. బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి శివరాత్రి సామెల్తోపాటు మరికొందరితో రాగి జావ
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన శివరాత్రి సామెల్ సర్వేల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సామెల్ బుధవారం ఉదయం తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా గిన్నె జారి కా
Student injured | యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా నారాయణపురం (Narayanapuram) మండలంలోని సర్వేల్ (Survale) గురుకుల పాఠశాల (Gurukul school) లో దారుణం చోటుచేసుకుంది.
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
Tamil Nadu | ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్కూల్ విద్యార్థి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.