వేద ఘోషతో మార్మోగాల్సిన బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థులకు నెత్తుటి, చావు ఘోషలు వినిపిస్తున్నాయి. సరస్వతీ సాక్షిగా వేద పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి.. అనుమానాస్పద స్థితిలో మరో విద్యార�
ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లంసల్ ఆదివారం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన హాస్టల్ గదిలో ఆత్మహత్
Ragging | గుజరాత్ జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో కోమాలోకి మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ క్రమంలో
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో ఆదివారం ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాలు.. చింతలపాలెం మండలం నక్కగూడేనికి చెందిన గుగులోతు తిరుమలేశ్ (15) �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పాఠశాలలో సాత్విక్ (12) ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల మూడో అంతస్తులోని హాస్టల్ రూంలో ఇనుప మంచానికి కట్టిన తాడుతో విద్యార్థులు ఆడుకుంట
హైదరాబాదీ యువకుడొకరు కెనడాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన ప్రణీత్ ఇటీవల కెనడా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ చేస్తూ స్నేహితులతో కలిసి �
ఐఐటీ గువాహటి అకడమిక్ అఫైర్స్ డీన్ కేవీ కృష్ణ రాజీనామా చేశారు. కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో సోమవారం ఉరివేసుకుని కనిపించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరస
IIT-Guwahati | బీటెక్ విద్యార్థి మృతిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో డీన్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి డీన్ రాజీనామా చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో డెంగీ మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో డెంగీతో వివాహిత మృతిచెందింది. తడ్కపల్లినికి చెందిన సుతారి కనకలక్ష్మి(28) రెండు నెలల కింద డెంగీ బారిన పడటంతో సిద�
డెంగీతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్లో చోటుచేసుకున్నది. వి వరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివలింగుస్వామి, కవి త దంపత�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్.. అమెరికాలో మృతిచెందాడు. నిరుడు నవంబర్లో అమెరికాకు వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుత
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.