ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని ఉల్గెపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కుమారుడు వీరేందర్ (13) బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్�
రైలెక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన నీలం సుమంత్ (20) ఎల్బీనగర
రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పద�
బోధన్ పట్టణంలోని బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో దారు ణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఏడుగురు విద్యార్థుల దాడిలో హరియాలి వెంకట్ (23) అనే విద్యార్థి మృతిచెందాడు.
మమ్మీ కాలేజీకి వెళ్లొస్తానంటూ సంతోషంగా బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని అంతలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిన కాసేపటికే లారీ ఢీకొని మృత్యుఒడికి చేరింది. ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన బ�
పట్టణానికి చెం దిన బీటెక్ విద్యార్థి చిదిరె సాయితేజ(19) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Student death | వికారాబాద్ (Vikarabad) జిల్లాలో దారుణం జరిగింది. పూడూరు మండలం చిలాపూర్ గ్రామ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ కొట్టిన దెబ్బలవల్ల సాత్విక్ అనే ఏడో తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్య�
న్యూఢిల్లీ: “గుడ్డి నేతలకు ప్రజల బాధలు, చావులూ ఏవీ పట్టవు. మనం క్రూరమైన, మొండిబారిన జాతిగా తయారవుతున్నాం”. కోవిడ్తో విద్యార్థి మృతి చెందడంపై ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ�