Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రోజంతా నిప్పులు చెరిగిన భానుడు సాయంత్రం మబ్బులు కమ్మడంతో కనుమరుగయ్యాడు. ఇంతలోనే ఈదురు గాలులు మొదలయ్యాయి. దాంతో భారీగా దుమ్ములేచింది. �
Cyclone Biparjoy | గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను బీభత్సం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు పోటెత్తుతున్�
Biparjoy cyclone: బిపర్జాయ్ భీకర రూపం దాల్చుతోంది. ద్వారక తీరం దిశగా ఆ తుఫాన్ ముందుకు కదులుతోంది. దీంతో కచ్ పరిసర జిల్లాల్లో భీకర స్థాయిలో వర్షాలు పడే ఛాన్సు ఉంది. తీరం వెంట ఉన్న వారిని డిజాస్టర్ సిబ్బ�
Cyclone Biparjoy | ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్జాయ్ తుఫాను మరింత తీవ్రమైంది. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్పై ఎక్కువగా ఉన్నది.
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి..
Air Quality: ఢిల్లీలో అయిదు రోజుల నుంచి ఉత్తరాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాతావరణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న కారణంగా ఎక్కువ దుమ్ము లేస్తోంది. పీఎం10 కాన్
కమ్మర్పల్లి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నువ్వు పంట నేల వాలింది. ఉప్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏకలవ్య నగర్లో ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో జీపీ కార్మికులు త�
న్యూఢిల్లీ: బీహార్లోని సుల్తాన్గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్�
Golnaka | గోల్నాకలో (Golnaka) ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈదురుగాలుల ధాటికి గోల్నాకలోని కమలానగర్లో ఉన్న ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. అవి మరో రేకుల ఇంటిపై పడటంతో అందులో నిద్రిస్త�
న్యూఢిల్లీ : తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడగా.. రేపటి వరకు తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) పేర్కొంది. ఈ ఏడాది తొలి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడనుండ�
నిప్పుల కొలిమిలా రాజస్థాన్ | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.