త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందర�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు సమిష్టితో పనిచేసి మండలంలో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి లో మండలంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
తెలంగాణ ప్రజలు తెలివైనవారు. ఉద్యమ సమయంలో అన్నిరకాల కుట్రలను ఎదుర్కొన్న అనుభవం.. ఈ గడ్డ ప్రజలను ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండేలా చేసింది. గద్దెలను కూల్చే గద్దలు కాచుకొని కూర్చుంటాయని, ప్రజాప్రభుత్వాలను ప
కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్
పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్ది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తె
‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్నాడు శతకకారుడు వేమన. ఈ వాక్యాన్ని బలంగా పట్టుకున్నవాడు పది మందిలో ఎన్నటికీ పలుచన కాడు. ఎవరి శక్తిసామర్థ్యాలు వారికి తెలిసి ఉండాలి. లేని హెచ్చులకు పోవడం వల్ల అసలుకే ఎసరొచ్