రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
తక్కువ ఆదాయ వర్గాల వారికి నాణ్యమైన బడులు అందుబాటులో లేకపోవడం స్మితా దేవ్రాను
ఆవేదనకు గురిచేసింది. వ్యవస్థను, కుటుంబాన్ని మార్చగలిగే శక్తి ఒక్క చదువుకే ఉంది. అంతేకాదు, తన బిడ్డకు అందుతున్న చదువు నాణ్యమ�
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది
నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదార
అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్నగర్లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీల
నిబద్ధతతో, ప్రణాళిక ప్రకారం చదివితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగార్థులకు సూచించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మాము
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థ
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ప్రతి నిమిషమూ.. ప్రధానమే కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్�
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్�
ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సా�
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలువుకు ఎంపికవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం ఎలా ప్రిపేర్ కావాలి..? ఏమేం చదవాలి..? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో...
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీదారులను చూసి కంగారుపడొద్దని నిజాంపేట మున్సిపల్ కమిషనర్ జే శంకరయ్య సూచించారు. మీకు మీరే పోటీ అని నమ్మి ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు