Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.
Mojtaba Khamenei | ఇరాన్ అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను మూసివేయాలని పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధిని మూసేస్తామని �
First oil tanker reaches India | భారతీయ కెప్టెన్ నేతృత్వంలోని ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ చేరింది. అయితే ఇరాన్ దాడులు చేస్తున్న ప్రమాదకర హార్మూజ్ జలసంధిని దాటేందుకు ‘గోయింగ్ డార్క్’ వ్యూహన్ని అనుసరించింది.
First oil tanker reaches Mumbai | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇరాన్ ఆధీనంలోని హార్మూజ్ జలసంధిని ఒక ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా దాటింది. క్షిపణులు,
Indian Vessels : ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి.
Thai Cargo Ship : ఇండియాలోని గుజరాత్కు వస్తున్న థాయ్ కార్గో షిప్పై హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది.
US Central Command: హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న సుమారు 16 మైన్లేయింగ్ నౌకలను పేల్చినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేస
Donald Trump | అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ ధిక్కార స్వరం మరింత పెంచింది. ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారన్న నమ్మకం తనకు లేదని, తన నియామకం పట్ల ఆయన సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్�
Donald Trump | ఇరాన్ ఏమన్నా అతిగా వ్యవహరించినా, అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై మరిన్ని దాడులకు దిగినా వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ�
GPS Jamming | విస్తరిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సామర్థ్యాలు మన సెల్ ఫోన్లో ఉన్న జీపీఎస్ కన్నా దారుణంగ�
Indian ships: హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలను అడ్డుకోవడం లేదని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయీద్ ఖటిబ్జాదే తెలిపారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలను ఎందుకు దాడి చేస్తున్నారో �
Strait of Hormuz | శ్చిమాసియాలో ఇరాన్ (Iran) కు, ఇజ్రాయెల్ (Israel)-అమెరికా (USA) బలగాలకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం (Middle East) దద్దరిల్లుతోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి �
ముడి చమురు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ సముద్ర మార్గాన్ని తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇది కేవలం చైనా కోసమేనని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చ
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కేవలం హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణానేగాక, అంతర్జాతీయ సముద్ర రవాణా, విమానయాన కార్గోలపైనా ప్రభావం చూపుతున్నది. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివే�