ఎస్టీపీపీలో ఏర్పాటు చేస్తున్న మిథనాల్ ప్లాంటు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఎస్టీపీపీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా మిథ
పర్యావరణహిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ.. మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్బన్డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ వాయువును ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. జ�
రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ.. కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను నియంత్రించేందుకు మం�
సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (ఎస్టీపీపీ) సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మూడో యూనిట్ (800 మెగావాట్లు)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోపాటు కేంద్ర, రాష
సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. మరో అవార్డు తన ఖాతాలో వేసుకున్నది. పర్యావరణ పరిరక్షణలో ఈ పవర్ప్లాంట్ కృషిని గుర్తించిన ‘గ్రీన్ టెక్ ఫౌండేషన్', అస్సాంలోని గౌహతిలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగ�
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో దేశంలో మొదటిస్థానం రెండో స్థానంలో తెలంగాణ జెన్కో హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. ప్లాం�
శ్రీరాంపూర్, అక్టోబర్ 22: సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థ�
తొలి త్రైమాసికం ఆదాయం రూ.944 కోట్లు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం మొ దటి త్రైమాసికంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎస్టీపీపీ) దేశంలోని అత్యుత్తమ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల
హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చె�