గ్రేటర్లో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 3866.41కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యంతో చేపట్టిన 31 ఎస్టీపీలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
హైదరాబాద్లో నూటికి నూరు శాతం మురుగునీటిని శుద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జలమండలి చేరువైంది. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో లేని విధంగా రూ.3,866.41 కోట్ల వ్యయంతో 31 ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. పనులు పూర్తయిన చోట ఒక్�
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీట
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తవుతాయని, అప్పటినుంచి 100 శాతం మురుగు రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
దసరాలోపు నిర్మాణ పనులు పూర్తవ్వాలి: ఎండీ దానకిశోర్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ ): మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దసర
Hyderabad | జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస�