‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఇంటి ముంగటున్న సౌతరి మీద కూసొని మల్లా ఓల్లకో ఫోన్ జేశింది అమ్మ.. స్పీకర్ చాల్ జేస్కొని. “యాడ�
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను పన్నెండు భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించారు. మణిసిద్ధుడు అనే యతి కాశీకి వెళుతూ గోపాలుడిని తనకు తోడుగా తీసుకువెళతాడు. దారిలో వ
Kasi Majili Kathalu Episode 13 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కళింగ రాజ్యాన్ని పాలించే శత్రుంజయుడు.. ఓ బ్రహ్మరాక్షసి వలలో పడ్డాడు. తన భార్యలను దూరం చేసుకున్నాడు. అతని కుమారుడైన సింహదమనుడు పెరిగి పెద్దవాడై తిరిగి వచ్చాడు. ఆ�
Kasi Majili Kathalu Episode 12 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షిత కవి కాశీమజిలీ కథలను రచించారు. అప్పట్లో పన్నెండు భాగాలుగా వెలువడి, తెలుగు పాఠక లోకాన్ని ఈ కథలన్నీ విశేషంగా అలరించాయి. సినిమాలు, నా
Kasi Majili Kathalu Episode 11 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : చోళదేశపు యువరాజు విక్రమసింహుడు ఒక చిత్రపటాన్ని చూశాడు. అందులో ఉన్న స్త్రీని మోహించి, ఆమెకోసం మిత్రుడైన బహుశ్రుతునితో కలిసి వెతకసాగాడు. ఇంతలో అనుకోని రీతిలో క్�
Kasi Majili Kathalu Episode 10 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో రచించిన ‘కాశీమజిలీ కథలు’ తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించాయి. మణిసిద్ధుడు అనే యతి, తనకు తోడుగా వచ్చిన గోపాలకునికి వివిధ మజ�
పేదరికంలో మగ్గుతున్న వారి జీవితాల్లో ‘దళితబంధు’ కొత్త కాంతులు నింపింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న దళితులకు కొండంత ఆసరాగా నిలిచింది. గతంలో సామాజిక వివక్ష, వెనుకబాటుకు గురైన కుటుంబాలు స్వయం సమృద
Kasi Majili Kathalu Episode 8 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీర దేశానికి చెందిన ఐదుగురు మిత్రులను.. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘వరప్రసాదులు’ అని పిలుస్తుంటారు. వారందరూదేశాటన చేస్తూ ఒక వింతైన మర్రిచెట్టున�
Kasi Majili Kathalu Episode 7 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఐదుగురు మిత్రుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వరప్రసాదులు అని పిలుస్తుంటారు. ఆ ఐదుగురూ దేశాటనం చేస్తూ వింతైన మర్రిచెట్టు కొమ్మలను ఎక్కి వెళ్లి.. వసంతుడు నిర్
Kasi Majili Kathalu Episode 6 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : దేశాటనకు బయలుదేరిన ఐదుగురు మిత్రులకు అడవిలో ఒక వింత మర్రిచెట్టు కనిపించింది. ఆ చెట్టుకొమ్మను ఎక్కివెళ్లిన రాజకుమారుడైన వసంతుడు కళావతిని పెళ్లి చేసుకున్నాడు. �
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన కొండ నిర్మల, దుర్గయ్య చేనేత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు జగన్నాథం(40), మనోహర్(36), కూతురు ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగానే వీరు కూడా ఆడుతూ పాడుత�
Kasi Majili Kathalu Episode 5 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్లాడు. దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రిచెట్టు దర్శనమిచ్చింది. ఆ చెట్ట�
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతడు తన నలుగురు స్నేహితులతో కలిసి దేశాటనకు వెళ్లాడు. దారిలో వాళ్లకు ఒక వింతైన మర్రిచెట్టు దర్శనమిచ్చింది. ఆ చెట్టు తూ�
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతనికి నలుగురు స్నేహితులున్నారు. ఆ స్నేహితుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వారిని ఉమ్మడిగా వరప్రసాదులని అందరూ పిల�