అక్రమంగా తమ వ్యవసాయ భూమిలో రాత్రి సమయంలో రాళ్లు పోసిన వారిపై చట్యారీత్యా చర్యలు తీసుకోవాలని కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఉడతల పార్వతమ్మ,యాదగిరి తెలిపారు.
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో సోమవారం ఆడ చీతా జ్వాల, దాని నాలుగు పిల్లలపై రాళ్ల దాడి జరిగింది. చీతాల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఆఫ్రికా నుంచి రప్పించి ఈ జిల్లాలోనే పెంచుతున్నారు.
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది.
Demolition Drive | కూల్చివేతలను జనం అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన స్థానికులు ఒక్కసారిగా పోలీసులు, అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ
బస్సులు ఆపడం లేదని మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లడంతో మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు.
పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు... బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు.
Tejas Rajdhani Express | బిహార్ భాగల్పూర్లో పెను రైలు ప్రమాదం తప్పింది. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైన తొలిరోజే ప్రమాదం నుంచి బయటపడింది. గుర్తు తెలియని దుండకులు సాహిబ్గంజ్-భాగల్పూర్ రైల్వేట్రాక్పై ద�
Vande Bharat train | రైలు పట్టాలపై రాళ్లు, ట్రాక్ జాయింట్ల వద్ద ఇనుప రాడ్లు ఉన్నాయి. గమనించిన లోకో పైలట్లు వందే భారత్ రైలును (Vande Bharat train) అత్యవసరంగా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
రాతియుగం మానవ స్మారక శిలలను టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) సభ్యులు ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం సమీపంలో ఉన్న రాజారామ్ సుద్దగుట్ట పరిధిలో గుర్తించ�
అకాల వర్షం ఉమ్మడి జిల్లాను ఆగం చేసింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వడగండ్ల వాన అపార నష్టం మిగిల్చింది. వరిపైర్లు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వాననీటితో కొట్టుకుపోయింది. బలమైన ఈదురుగాలులకు ఇండ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జనహర్షం ప్రేమ్ సిటీ-2లో హిడింబి ఇసుర్రాళ్లు అని ప్రచారం జరుగుతున్న వాటిని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం పరి