Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11:15 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలకు ఎనర్జీ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతోపాటు ఈ ఏడాదికిగాను భారత్ అంచనాలకుమించి రాణించనున్నట్
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం జరిగిన స్పెషల్ ట్రేడింగ్లోనూ ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా చేపట్టిన రెండు సెషన్లలో సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి.
కరిగిన రూ.6 లక్షల కోట్ల సంపద మార్కెట్ తాజా పతనంతో రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,02,338.56 కోట్ల మేర తగ్గి రూ.3,85,97,298 కోట్లకు చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,106.83 కోట్లు పెరిగింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ కేవలం 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్
Investers Wealth | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.14 లక్షల కోట్లు పెర�
Stocks | వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులస్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా దిగ్గజ షేర్లు రాణించడం కలిసొచ్చింది. దాంతో బుధవారం నాటి ట్రేడింగ్ను మార్కెట్లు
Stocks | వచ్చే సంవత్సర బడ్జెట్ (2024-25)ను కొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను లాభాలవైపు నడిపించాయి.