స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కొన్నేండ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్ట�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో
ముంబై, ఫిబ్రవరి 8: స్టాక్ మార్కెట్లకు రిజర్వు బ్యాంక్ నిర్ణయం రుచించలేదు. ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేకపోవడంతో బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు
స్టాక్ మార్కెట్ దాదాపు రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి మదుపరుల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నెలలో ఈ ఫండ్స్లోకి రూ. 21,780 కోట్లు తరలివచ్చాయి. �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం సెనెక్స్ 72,269.12 పాయింట్ల వద�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే ఉదయం ఆరంభంలో ఉన్న జోష్.. ఆఖర్లో ముగింపు సమయానికి మాత్రం లేదు. కొనుగోళ్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఒకాన
మధ్యంతర బడ్జెట్కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడి
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 70,968
టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ట్రేడింగ్ రెండోరోజూ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆ�
Stock Market | దేశీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. 71,868.20 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో మొదల�
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు శనివారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో లాభాల్లోనే మొదలైనా చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియా�
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�