ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్ ను పెంచారు. పీజీ విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.12వేలకు, పీహెచ్డీ స్కాలర్లకు రూ.7వేల నుంచి రూ.15వేలకు పెంచారు.
మెడికోలకు ైస్టెపెండ్ ఇవ్వకపోవడంపై అందిన ఫిర్యాదు మేరకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) శనివారం నోటీసులు జారీ చేసింది.
ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థుల ైస్టెపెండ్ సమస్యను పరిష్కరించాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ బీఎన్ గంగాధర్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కోరారు.
ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రేవంత్రెడ్డి సర్కారుపై మిలిటెం�
పాతికేళ్ల లోపు వయస్సుకలిగిన గ్రాడ్యుయేట్లలో బ్యాంకు లు నియమించుకోవాలని, వారికి ైస్టెపెండ్ కింద రూ.5 వేలతోపాటు బ్యాంకింగ్ విభాగంలో శిక్షణ కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ చ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భర్తీచేస్తున్న 80 వేల పైచిలుకు ఉద్యోగాల రిక్రూట్మెంట్కు బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు బీసీ మంత్రిత్వశాఖ అన్ అకాడమీ సంస్థతో ఆ శాఖ ఎం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు చేస్తున్న డాక్టర్ల స్టైఫెండ్ను ప్రభుత్వం పెంచింది. ఒక్కో ఏడాది 43 నుంచి 50 శాతం పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికోలు కొన్�