Keerthy Suresh | సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలు, కలలతో వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఒకటి రెండు హిట్లు రావడం సరే... కానీ ఆ క్రేజ్ను నిలబెట్టుకోవడమే నిజమైన సవాలు. ఒకసారి మనం అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోయి పర్లేద�
రామేశ్వరం పోయినా.. శనేశ్వరం తప్పలేదు అన్నట్టు ఉంది గోదావరిఖని వాకర్స్ పరిస్థితి. కోతుల బెడద తప్పిందనుకుంటే ఇప్పుడు శునకాల భయం పట్టుకుంది. గోదావరిఖని జవహర్ నగర్ లోని జేఎల్ఎన్ క్రీడా మైదానంలో వీధి కుక్కల �
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ రూమ్ దుస్థితిపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో 'పెచ్చులూడుతున్న పట్టించుకోరా.. భయం గుప్పిట్లో విద్యుత్ ఉద్యోగులు' శీర్షికన కథనం ప్రచురిచిత
రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై కంపెనీ ప్రతినిధ�
సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవ�
కరీంనగర్లో రానున్న వర్షకాలంలో ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8%
DK Shivakumar | డీకే శివకుమార్ తొలి కేబినెట్ మీటింగ్ కోసం విధాన సౌధకు (Vidhan Soudha) చేరుకున్నారు. అయితే అందులోకి ప్రవేశం ముందు తనదైన స్టైల్ను మరోసారి ప్రదర్శించారు. గౌరవ సూచికంగా ఒంగిన ఆయన తన తలను విధాన సౌధ మెట్లకు ఆన�
అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ప్రతి రోజు 6000 నుంచి 9000 అడుగులు నడిస్త్తే గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుందని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది.
‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భ�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఇలా మూడుసార్లు పడిపోయారు. అయితే రెయిలింగ్ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కే�