తరాలు మారేకొద్దీ మనుషుల ఆలోచనా సరళిలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ కాలంలో అయినా లోకం పోకడే మనిషి మనుగడను ప్రభావితం చేస్తుంటుంది. సినిమాలు, నవలలు ఆ తరంపై మంచి-చెడు ప్రభావాలు చూపించాయి. ఈ తరాని�
హైదరాబాద్కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నందిపాటి సుబ్బారావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రభావశీల శాస్త్రవేత్తలతో కూడిన ‘ప్రపంచ ఉత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా-2024’లో ఆయనకు చోటు దక్కింది.
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్' హైదరాబాద్లో తమ క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది. అ మెరికా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు, అధికారుల బృందం పలు క�
యూఎస్ఏలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అడ్మిషన్ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 3.25కోట్లు వసూలు చేసి మోసం చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశ�
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలోని 2 శాతం అగ్రశ్రేణి పరిశోధకులలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని 12 మంది శాస్త్రవేత్తలు చోటు సంపాదించి విశిష్ట గౌరవాన్ని ద�
బొగ్గు, సహజ వాయువు, చమురు అధిక వినియోగం వాతావరణ మార్పులకు కారణమవుతున్నది. ఫలితంగా భూతాపం పెరిగి జనం అల్లాడిపోతున్నారు. వరుసగా మూడో రోజు బుధవారం కూడా ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి.