కొడంగల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఆర్థిక శాఖ 363 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. మెడికల్ కాలేజీకి 117 పోస్టులు, కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానకు 199 పోస్టులు, నర్స�
తెలంగాణ వైద్యవిధాన పరిషత్తులో 268 మంది స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్-1లో 173 మందికి, మల్టీజోన్-2లో 95 మందికి హెడ్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ జాబితా వి
వైద్యారోగ్య శాఖలో 2021 బ్యాచ్ నర్సింగ్ ఆఫీసర్లు/స్టాఫ్నర్సుల క్రమబద్ధీకరణ అస్తవ్యస్తంగా సాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రక్రియ ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ వందలాదిమంది ఆర్డ�
రాష్ట్రంలో వీధికుక్కలు స్వై రవిహారం చేస్తున్నాయి. జనాన్ని వెంబడించి కాటు వేయడంతోపాటు ఏకంగా ఇండ్లలోకి చొరబడి దాడి చేస్తున్నాయి. దీంతో ఇటీవల 14 మంది గాయపడటంతోపాటు ఓ వృద్ధురాలు (82) మరణించింది.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 99 మంది స్టాఫ్ నర్సులకుగానూ కేవలం 19 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఎందరో దవాఖానల్లో స్టాఫ్ నర్సులు లేక ప్రసవాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 13 ప్రాథమిక దవాఖానలు ఉంటే..
వైద్యారోగ్యశాఖలో జిల్లాకో న్యాయం నడుస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు)ను నియమించింది. అదే ఏడాది జూలై/ఆగస్టు నెలల్లో వారు విధుల్లో చేరార�
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
ఒక రోగి పూర్తి కోలుకొని, ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్లాలంటే అతడికి చికిత్స చేసే వైద్యుడు ఎంత ముఖ్యమో.. ఆప్యాయంగా పలుకరిస్తూ, సమయానికి మందులు ఇస్తూ, ఇతర వైద్యసేవలు అందించే నర్సులు కూడా అంతే ముఖ్యం.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎందరికో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అవసాన దశలో ఆత్మీయతను పంచి మంచి వైద్యం అందించేందుకు ఉద్దేశించిన పాలియేటివ్ కేర్ రోగులకు వరంగా మారింది. చౌటుప్పల్లో కి�
సిద్దిపేట : మనమంతా జీతగాళ్లం.. నేనైనా.. నువ్వైనా.. ప్రజలకు జీతగాళ్లం. కాబట్టి మనం సేవ చేయాలి మనం. పేర్లు వేరు ఒకరు ఆశా, ఒకరు ఏఎన్ఏం, ఒకరు ఏఎంపీ, ఒకరు మంత్రి కావొచ్చు. నా జీతం రూ. 2 లక్షలు. స్టాఫ్ నర్సుగా నీ జీతం రూ. 7
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే రమేశ్రెడ్డి హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): 317 జీవో అమలులో భాగంగా బదిలీ అయిన స్టాఫ్ నర్సులను వారి పాత స్థానాలకు వెంటనే రిలీవ్ చేయాలని వైద్యశాలల సూపరింటెండెంట్ల�