దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల ఓ జిమ్లో కత్తిపోట్లకు గురైన తెలంగాణ యువకుడు వరుణ్రాజ్ పుచ్చా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏండ్ల వరుణ్.. షికాగోలోని వల్పరైసో యూనివర్
Indian Student: ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే విద్యార్థిపై అమెరికాలో దాడి జరిగింది. ఇండియానా రాష్ట్రంలో అతన్ని జోర్డాన్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. వరుణ్ తలపై అతను అటాక్ చేసినట్లు తెలుస్తోంది. వ
Israel-Hamas War | ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగింది. రాజధాని బీజింగ్లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య
Knife in Man’s Abdomen | కడుపులో నొప్పితో బాధపడిన ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు ఎక్స్రే తీశారు. కడుపులో కత్తి బ్లేడ్ ఉండటం చూసి షాకయ్యారు. సర్జరీ ద్వారా దానిని బయటకు తీశారు.
Delhi Murder | అప్పుగా తీసుకున్న రూ.3,000 కోసం ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపై జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు. చివరకు నిందితుడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగ�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
London | లండన్లో తెలుగమ్మాయిని ఓ బ్రెజిల్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. ఈ క్రమం�
Indian student stabbed:ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి చేశారు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో పీహెచ్డీ చేస్తున్న శుభమ్ గార్గ్ను 11 సార్లు కత్తితో పొడిచారు. అక్టోబర్ ఆరవ తేదీన ఆ అటా�
స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ చెతిలో కత్తిపోట్లకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న నానక్రాంగూడకు చెందిన చెఫ్ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్
చెన్నై: లేడీస్ కంపార్ట్మెంట్ నుంచి దిగమన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ను ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగి�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగిం
Mangalore | బీజేపీ యువమోర్చ నేత హత్యతో నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్ణాటకలో మరో వివాదాస్పద ఘటన చేసుకున్నది. మంగళూరు శివార్లలో ఓ ముస్లిం యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి