‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
బీటెక్లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్లకు వెళ్తుంటారు. చివరికి పోటీ
Chandur | ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకం�
కర్ణాటకలో పెంచిన రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయడానికి న్యాయ నిపుణులతో కలిసి మంత్రివర్గ ఉప సం
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో
టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డా�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�