ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల ని యామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమ 36 ఏండ్ల కల సాకారమైందని, తమ జన్మంతా వారికి రుణపడి ఉంటామని కాయితి లంబాడ (మథుర/లభాన లంబాడ) సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరా�
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది.
కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని
విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం పకడ్బందీచర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గురువారం పౌర పఠన కేంద్రాన్ని ప్రారంభించ�
సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్కు సోమవారం హెడ్డాఫీస్లోని తన ఛాంబర్లో సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవ�