ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏ ఎస్) లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతున్నది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్�
రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల(బీఏఎస్)బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, శేఖర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ముఖ్య�
ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది.
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మేమున్నామని భరోసా ఇవ్వడంతో పాటు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో బీఆర్ఎస�
విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు గ్రాంట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ఆపుతుందని బాధిత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ అప్గ్రేడేషన్ స్కీంలో భాగంగా విదేశీ విద్య అర్హత పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టెప్ఇన్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ఎస్టీ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. వీటిల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పడిపోతున్నది. ఐదేండ్లుగా ఎస్టీ వర్గాల విద్యార్థులు వీటివైపు చూడటం లేదు.
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిల నమోదులో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి అమ్మా
విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం కోసం కేంద్రప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) విద్యార్థుల చదువు కోసం రూపొందించిన గత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి అమ�