ఎగువప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతోపాటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకోవడంతో ఎస్సారెస్పీ 16గేట్లు ఎత్తి 49, 280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజ�
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది.
లోపభూయిష్ట విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ.. దశాబ్దాలుగా ఎన్నడూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టు నిండని పరిస్థితి! రైతుల పాలిట పేరుగొప్ప ఊరుదిబ�
సాగు భూముల విస్తీర్ణం.. పంట ఉత్పత్తుల పెంపులో, వ్యవసాయ అనుబంధరంగాల విస్తరణలో.. పారిశ్రామిక ప్రగతిలో.. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర అనిర్వచనీయం! శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60
ఎస్సారెస్పీ భూమిని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఒక చోట 9 గుంటలు, మరోచోట రెండున్నర గుంటలు కబ్జా చేయడంతో పాటు మరోచోట ఎకరం భూమికి ఎసరు పెట్టారు. అంతే కాకుండా, కబ్జా చేసిన భూమిలో ఓ చోట ఇంటి �
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతాంగం తల్లడిల్లుతున్నది. చేతికందే దశలో ఉన్న పంటలకు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నది. అందుకు జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పంటల దుస్థితే నిదర్శనంగా నిలుస్తుండగా, రైతన్�
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు తడారిపోతున్నది. వేసవికి ముందే నీరందక తల్లడిల్లుతున్నది. కాకతీయ ఎగువ ప్రధాన కాలువ ద్వారా సరిపడా నీరు రాకపోవడంతోనే మైనర్ కెనాళ్లలో పారక పొలాలు ఎండిపోయే దుస్థితి ద
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టుకు నేటి నుంచి నీటిని విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. కానీ, ప్రభుత్వం కాలువల మరమ్మతులు మరిచిపోయింది. కాలువల లైనింగ్ దెబ్బతిని, అనేక చోట్ల బుంగలు పడ్డాయి. పూడిక కూరుకుపోయి, పిచ్చ�
మండలంలోని అంబాల గ్రామం లో పరకాల-హనుమకొండ రహదారిపై శ్రీరాములపల్లి, గూనిపర్తి, అంబాల గ్రామాల రైతులు సాగునీటి కోసం సోమవారం రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు డీబీఎం 24�
పదేండ్ల తరువాత మళ్లీ పాతరోజులు వచ్చాయి. సాగునీటికి గడ్డుకాలం వచ్చింది. గలగల పారాల్సిన కాల్వలన్నీ నెర్రెలు పారాయి. కాల్వల్లో ఇంకిన నీళ్లన్నీ కర్షకుల కన్నీైళ్లె పారుతున్నాయి. ఎండిన పొలాన్ని చూసి రైతుల గు�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్, కాకతీయ, లక్ష్మీ కాలువల నిర్వహణకు గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. కాలువలు, ప్రాజెక్టు పైన పిచ్చిమొక్కలు, చెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేది. అక్టోబర్ నెలలో ఎస్స�