బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తూ, మాయమాటలు చెప్తాడని, ప్రజలు మోసపోవద్దని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సూచించారు. బు
మంత్రి వేముల నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం సమూల ప్రగతికి, అద్భుతమైన అభివృద్ధికి చిరునామాగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేసీఆర్ పాలనలో మోక్షం కలిగింది. తాగు, సాగునీటితో అల్లా
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ సమైక్యపాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైందని.. స్వరాష్ట్రంలో పునరుజ్జీవ పథకంతో పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనుల�
రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోతోందని అన్నదాతలు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ లైఫ్లైన్గా పిలుచుకునే కాళేశ్వర
సాగునీటి రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖించింది. వట్టిపోయిన శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వర జలాలతో జీవం పోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిం�
ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది.
ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. మెట్పల్లి మండలం రామారావుపల్లె శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువ 47.160 కిలోమీటరు నుంచి 50.130
సమైక్య పాలనలో ఎండకాలం దేవుడెరుగు వాన కాలం చివరిలోనే చెరువులు, కుంటలు నీళ్లు లేక నెర్రెలు బారేవి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్లో జలాలు అడుగంటిపోయేవి. కాలువలు తడారిపోయేవి.
ఎగువ ప్రాంతాలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ ప�