సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్�
బిజినెస్ మ్యాన్ ఆడియో వేడుకలో మహేశ్ బాబుతో తాను సినిమా చేస్తే ఏజెంట్ తరహా పాత్ర చేస్తానని.. జేమ్స్ బాండ్ అయితే బాగుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాంటి కథనే విజయేంద్ర ప్రసాద్ కూడా సిద్ధం చేస్తున్నట్ల
ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమాను చూసుకుని టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి.
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాల