‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా కథ మొత్తం కల్పితమేనని.. ఇందులో ఎలాంటి చారిత్రక సంఘటనల్నీ ప్రస్తావించలేదని చెప్పారు దర్శకుడు రాజమౌళి. స్టార్ వాల్యూ కంటే కథలోని ఉద్వేగాలే సినిమాను పరుగుపెట్టి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా వేచి చూస్తున్న సినిమా త్రిబుల్ ఆర్ (RRR). బాహుబలి తర్వాత రాజమౌళి (SS Rajamouli) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మాత్రం అంచనాలు ఉండటం ఖాయం.
తెలుగు సినీ పరిశ్రమ (Tollywood) లాగే కోవిడ్ ప్రభావంతో కుదేలైన హిందీ ఇండస్ట్రీ (Bollywood) కూడా ట్రాక్పైకి రావాల్సిన అవసరముందని ఇటీవలే స్టార్ హీరో అల్లు అర్జున్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా యుగం మొదలైంది అంటూ చిత్ర బృందం సోమవారం ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది �
RRR | రాజమౌళి ( Rajamouli ) సినిమాకు బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో పని లేకుండా కేవలం తన పేరుతోనే మార్కెట్ చేసుకునే దర్శకుల్లో రాజమౌళి అందరికంటే ముందుంటాడు. �
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఎస్ఎస్ఎంబీ 29గా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుందీ సినిమా.
అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఆరు నూరైనా అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.