భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఎస్సారెస్పీ ఎస్�
పదేండ్లుగా పచ్చని పంటలతో అలరారిన శ్రీరాంసాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్నది. నిరుటి వరకు ఏ చీకూ చింత లేకుండా ఏడాదికి రెండు పంటలు తీసుకున్న రైతుల కండ్లల్లో ఇపుడు కన్నీళ్లు సుడు�
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ జలాశయాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ సీఈ హైడ్రాలజీ ఆధ్వర్యంలో కాకతీయ, సరస్వతీ, లక్ష్మి, వరద కాలువలతోపాటు గోదావరి న
రైతులకు సాగు నీరు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి పూర్తి చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతున్నది. వానకాలం మొదలైనప్పటి నుంచి నీరు రాక, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులను కలవర పెట్టిన ఎస్సారెస్పీ కొద్ది రోజుల నుంచి జలకళ సంతరించుకుంట
ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది.
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు( Sriramsagar ) జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద తగ్గుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 16,71,388 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల
Sriram Sagar Dam : శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ �