కోరమాండల్ కోస్తా సమీపంలో సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు నాగపట్టిణం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలరులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడి చేశారు.
Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
PM Modi | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayak) భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగ�
అనుకున్నదే అయింది! శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ఇండియాకు అనూహ్య షాకిస్తూ ఆతిథ్య జట్టు సంచలనం సృష్టించింది. లంకేయులు విసిరిన స్పిన్ సవాలు ముందు ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత క్రికె
37 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రామేశ్వరం నుంచి 463 బోట్లు సముద్రంలోకి వెళ్లగా, అందులో ఐదు బోట్ల వారు తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణతో 37 మందిని శ్రీలంక నావికా
శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ వణిండు హసరంగ.. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో కెరీర్ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసరంగా వెల్లడించాడు.
క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
Sri Lanka Crisis | పొరుగుదేశం శ్రీలంక ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే అల్లాడుతున్నది. సంక్షోభం నుంచి గట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది సైన్యంలో 16వేల పోస్టులను తొలగించేందుకు నిర్ణయించింది. వ్యవయాన్ని తగ్గించుకోవాలన్�
లైంగిక హింస వివాదంలో చిక్కుకున్న శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక వివాదంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
శ్రీలంకలో మొదలైన ప్రజా ఉద్యమంలో ఓ పండు ముదుసలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉద్యమం ప్రారంభమైన ఏప్రిల్ నుంచీ ఇప్పటి వరకు ప్రతిరోజూ కొలంబోలో జరిగే నిరసనల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆమె పేరే జీన్ ప్రి�