‘నేను ఇండస్ట్రీకొచ్చి పదహారేండ్లయింది. ప్రేక్షకులు బోర్ ఫీలవకుండా ప్రతీ కథలో వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేశా. భవిష్యత్తు ఫిల్మ్మేకింగ్లో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. అందుకు నేను సిద్ధ
కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ప్రయత్నించడం వరకే మన పని. ఫలితంతో సంబంధం లేకుండా వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా’ అని చెప్పింది కథానాయిక కేతిక శర్మ.
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సింగిల్' ఈ నెల 9 ప్రేక్షకుల ముందుకురానుంది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. ఆద్యంతం వినోదాత్మకంగా ముక్కోణపు ప్రేమకథగ�
Manchu Vishnu | టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో సింగిల్ అనే మూవీ రూపొందుతుంది. కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతుంది.. శ్రీవిష్ణు , వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్తో ట్రైలర్ల�
‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రెండు గంటల పాటు పగలబడి నవ్వుతూనే ఉన్నా. అంత అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్లో హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్.
Sri Vishnu | టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు సక్సెస్లు మాత్రం అందుకోలేపోతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాల�
హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘#సింగిల్'. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. కార్తీక్రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్చౌదరి నిర్మాతలు.
హీరో శ్రీవిష్ణు స్పీడ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ‘సింగిల్' సినిమా.
శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సదరు చిత్రాల మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ సినిమా ‘మృత్యుంజయ్'. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చి�
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర
గత ఏడాది ‘ఓం భీమ్ బుష్' చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమా ఒకటి.
ఈ పానిండియా యుగంలో రీజనల్ మూవీస్ కూడా మూడొందల కోట్లు కొల్లగొట్టగలవని నిరూపించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఊహించని విజయం ఇది. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరికీ లేనంత పెద్ద విజయాన్ని ‘సంక్రాంత
సుమంత్ ప్రభాస్ హీరోగా, సుభాష్చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.