Spurious Liquor : పంజాబ్లోని అమృత్సర్లో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతిచెందారు. మజితా ఏరియాలో ఈ ఘటన జరిగింది. మరో ఆరు మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Actor Suriya | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లాలో కల్తీ మద్యం (Spurious liquor) కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఇక అస�
Spurious liquor | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కళ్లకురిచి (Kallakurichi) జిల్లాలో కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Spurious Liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
spurious liquor | తమిళనాడులో (Tamil Nadu) విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ మద్యం (spurious liquor ) తాగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
బీహార్లో కల్తీమద్యం మరోసారి కలకలం రేపింది. గత నెలలో కల్తీ మద్యం సేవించి రాష్ట్రంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో
Spurious liquor | బీహార్లో గత కొన్నేండ్లుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో అక్కడ
Bihar | బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది.
బోతడ్ జిల్లా కేంద్రంలో 28 మంది మృత్యువాత.. చికిత్స పొందుతున్న 45 మంది ప్రమాదక మిథనాల్తో తయారు చేసి విక్రయాలు రాజకీయ నేతల అండతోనే సారా దందా: కేజ్రీవాల్ అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల�
Gujarat | కల్తీ మద్యం 21 మందిని బలి తీసుకోగా.. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకున్నది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రా
లక్నో : ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్స్టేషన్ పరిధిలోని మహుల్నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్�