బోతడ్ జిల్లా కేంద్రంలో 28 మంది మృత్యువాత.. చికిత్స పొందుతున్న 45 మంది ప్రమాదక మిథనాల్తో తయారు చేసి విక్రయాలు రాజకీయ నేతల అండతోనే సారా దందా: కేజ్రీవాల్ అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల�
Gujarat | కల్తీ మద్యం 21 మందిని బలి తీసుకోగా.. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకున్నది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రా
లక్నో : ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్స్టేషన్ పరిధిలోని మహుల్నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్�
bihar | సంపూర్ణ మద్యనిషేధం అమలులో బీహార్లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతిచెందగా
Spurious liquor: బీహార్లో మరో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి
బెట్టిహా/గోపాల్గంజ్ (బీహార్): బీహార్లో కల్తీ మద్యం తాగి 24 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. గురువారం చంపారన్ జిల్లాలోన
Spurious liquor: సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు తొమ్మది మంది బలయ్యారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
Shivraj government : ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �