bihar | సంపూర్ణ మద్యనిషేధం అమలులో బీహార్లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతిచెందగా
Spurious liquor: బీహార్లో మరో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి
బెట్టిహా/గోపాల్గంజ్ (బీహార్): బీహార్లో కల్తీ మద్యం తాగి 24 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. గురువారం చంపారన్ జిల్లాలోన
Spurious liquor: సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు తొమ్మది మంది బలయ్యారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
Shivraj government : ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �