పిల్లలు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటిన్ ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరంలో శిక్షణ పొందిన 70 మంది క్రీడాకారులకు గురువారం స
క్రీడాకారులకు బెల్లంపల్లి నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిచ్చామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్లో పతకం గెలవడం అనేది ప్రతి అథ్లెట్ కల. స్వర్ణం, రజతం, కాంస్యం.. రంగు ఏదైనా ఒలింపిక్ మెడల్ అనేది చాలామందికి ‘వన్స్ ఇన్ ఏ లైఫ్టైమ్ మూమెంట్' వంటిది.
మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్బాల్ జట్లను సోమవారం ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్ క�
క్రీడాకారులకు, క్రీడా వేదికలకు నిలయమైన సుల్తానాబాద్లో రాష్ట్ర స్థాయి జూడో సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నెల 5, 6న సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో రాష్ట్రస్థాయి జూడో సబ్-జూనియర్ విభాగంలో బా
క్రీడలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోట
Minister Indrakaran Reddy | క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ నేటి క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్�
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి క్రీడా మైదానాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబ�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మండల స్థాయిలో పూర్తికాగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు మూడు రోజులపాటు జిల్లా స్�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం భెల్ జడ్పీహెచ్ఎస్లో మండలస్థాయి పోటీలను
బేగంపేట్లోని దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ సహకారంతో అంధులకు ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బేగంపేట్లోని దేవనార్ అంధుల పాఠశాలలో రెండు ర�
ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.
డివిజన్లోని నమిలిగొండ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 11వ రోజు పోటీలను మంగళవారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరిశీలి