యువత క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ ఉన్న కేఎన్ఆర్ గ్రౌండ్లో బీఆర్ఎస్ నాయకుడు టేకుల భాస్క
MLA Sanjay Kumar | విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వం, స్నేహాభావం పెరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) తెలిపారు.
నూతన సంవత్సరంలో క్రీడాభిమానులను అలరించేందుకు మెగాటోర్నీలు సిద్ధంగా ఉన్నాయి. నిరుడు వన్డే ప్రపంచకప్ ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ సారి పొట్టి పోరులోని మజా చూడనుండగా.. ప్రపంచాన్నంతా ఏకం చేసే క్రీడా
కరాటే మనిషి జీవన విధానాన్ని మార్చివేసి మానసికంగా, శారీరకంగా శక్తిమంతుడిగా మారుస్తున్నది నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం గుండ్రాంపల్లిలో యోద్దా గోజుర్యు స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన
న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన వారు ప్రభుత్వం కల్పించే లాభదాయక పదవులను తీసుకోవచ్చా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయడం కాదా? అన్న అంశంపై ఇటీవల న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
విద్యార్థులు సా ధించే విజయాల్లో మానసిక, శారీరక దృఢత్వం కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాల యం వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజాప్రభాకర్ పేర్కొ న్నారు.
అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని సర్వే నంబర్ 259లో ఈ స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవా�
Ball Badminton | ‘మనం ఒక్కరం తలుచుకుంటే ఏమవుతుంది..?’ అని నిరాశావాదంతో ఆలోచిస్తారు కొందరు.. కానీ.. ‘మనం వేసే ఒక్క అడుగైనా కొంతమందికైనా వెలుగు బాట అవుతుంది..’ అని ఆలోచిస్తారు ఆశావహులు. అలాంటి కోవకు చెందిన వారే ముష్టికు�
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో జిల్లా సంక్షేమాధికారి విజేత అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర�
దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని డీడబ్ల్యూవో లలితకుమారి అన్నారు. శుక్రవా రం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్�
23న జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు శుక్రవానం ఒక ప్రకటనలో తెలిపారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో ఉమ్మడి జిలా ్లరగ్బీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.