చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం బాతుల పెంపకానికి నిలయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువకులు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించడంతోనే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట అతిథ్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ �
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని సర్వే నంబర్ 259లో ఈ స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవా�
రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజ�
Minister Niranjan reddy | మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక�
చేవెళ్ల రూరల్, ఆగస్టు 5 : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధన్యమిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెల
కోహీర్, జూన్15 : ప్రతిఒక్కరు క్రీడల్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రా�
జనగామ : 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. గ్రా