చారిత్రక వరంగల్ను రాష్ర్టానికి రెండో రాజధాని చేయాలనే సంకల్పంతో నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మ
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మం
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పే రుతో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. వారం రోజుల వ్యవధిలో పెంచికల్పేట్, సిర్పూర్-
చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. సోమవారం ఆయన చందానగర్లో ఉన్న భక్షికుంట, రేగుల కుంటను లేక్ మ్యాన్ ఆఫ్
భీమారం మండల కేంద్రంలోని మంచిర్యాల-చెన్నూర్ జాతీయ రహదారిపై రాత్రి వేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నది. దీంతో తరచు ప్రమాదాలు సం
జిల్లాలో అటవీ భూముల సంరక్షణకు ఆ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఫారెస్టు ల్యాండ్స్ కబ్జా కాకుండా ఫెన్సింగ్, కందకాలు ఏర్పాటు చేయడంతోపాటు కబ్జా అయిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను
Minister Jupalli | తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ దేశాలతో పోటి పడే స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అడవిలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు ఏటా వేసవికి ముందుగానే అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.