సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ‘టెట్' సజావుగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్రవ్యాప్తంగా 3వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన రాఖిపౌర్ణమి బస్సు సర్వీసుల ఏర్పాట్లప�
TS RTC | తమిళనాడులోని ప్రముఖ అరుణాచలంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలతోపాటు ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, ఈసెట్ వంటి రకరకాల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యం కోసం ఆ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మహిళా ప్రత్యేక బస్సులు ఈ నెల 2 నుంచే రోడ్లపై తిప్పుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి ఈ నెల 17, 18, 19 తేదీల్లో బస్సులు తిప్పనున్నారు.
రథసప్తమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శనివారం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు టీఎస్ ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ,
TSRTC | ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తెలిపింది.
కొలిచిన వారికి కొంగు బంగారమై, పిలిచిన వారికి చల్లని దైవంగా, అనారోగ్యాలను పారదోలి ఆయురారోగ్యాలు ప్రసాదించే స్వామిగా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధికెక్కాడు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
ఆర్టీసీ గ్రేట ర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో క�
ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు.