ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం రామాలయం వద్ద ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరగ్గా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలి
తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తిన చెందడం శుభపరిణామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.
‘1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామిక స్వేచ్ఛకు బాటలు వేసింది.. ప్రజలను అభివృద్ధి బాట పట్టించింది.. అమరుల త్యాగ ఫలమే నేటి తెలంగాణ.. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవా
ఈవీఎంలలో ఓటు వేయడంపై అవగాహన, ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులు శనివారం చేపట్టిన ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్' కార్యక్రమం విజయమంతమైంది.
Bhadrachalam | నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఎస్పీ వినీత్ తెలిపారు. ఎస్పీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొరియర్ల రూ.20లక్షలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని మా
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు జిల్లాల్లోని 72 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా పోలీసులు పట�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారపాక-భద్రాచలం పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్రపతి ఏర్పాట్లపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది.