తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా తెలంగాణ, కర్ణాటక పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని, సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవాపతకాలకు రాష్ర్టానికి చెందిన 34 మంది ఎంపికయ్యారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మాదాడి రమణకుమార్కు రాష్ట్రప�
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహ�
సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటా�
కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని విచారించాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
దేశంలో ఉన్న విత్తన అవసరాల్లో దాదాపు 60శాతం తెలంగాణ నుంచి సరఫరా చేస్తూ విత్తన భాండాగారంగా రాష్ట్రం ఆవిర్భవించిందని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని న్యాల్కల్ మండలం రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 22తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల�
బ్లాక్ ఫిల్మ్ నిషేధించామని, వాహనాలకు ఈ ఫిల్మ్ వేయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఎస్సై, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. బుధవారం అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, ఫిజికల్ టెస్ట్ చీఫ్ స�
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్కు భూమిపూజ 1.30 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా న