సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.